R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
నటి రంగ సుధపై సోషల్ మీడియా అఘాయిత్యం – పంజాగుట్ట పోలీస్ దర్యాప్తు
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
నటి రంగ సుధపై సోషల్ మీడియా అఘాయిత్యం – పంజాగుట్ట పోలీస్ దర్యాప్తు

సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నటి రంగ సుధను టార్గెట్ చేసిన కొన్ని అసభ్యకర పోస్టులపై ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో రాధాకృష్ణ అనే వ్యక్తి తనపై వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తానని బెదిరించారని తెలిపింది. పోలీసులు కేస్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, సోషల్ మీడియాలో అసభ్యకరమైన కంటెంట్ షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ట్యాగ్లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

