R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అడ్దతీగలో దారుణం: భార్యపై అనుమానంతో భర్త కత్తితో హత్య
R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అడ్దతీగలో దారుణం: భార్యపై అనుమానంతో భర్త కత్తితో హత్య

అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం వంగలమడుగులో భర్త జోగిదొర భార్య విజయకుమారి (39)పై అనుమానంతో కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఘటనా స్థలంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
ట్యాగ్లు
Kranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthicrime news