L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

టిక్‌టాక్‌ రీఎంట్రీపై కేంద్రం క్లారిటీ

టిక్‌టాక్‌ రీఎంట్రీపై కేంద్రం క్లారిటీ

టిక్‌టాక్‌ రీఎంట్రీపై కేంద్రం క్లారిటీ

భారత్‌లో టిక్‌టాక్‌ మళ్లీ ప్రారంభమవుతుందన్న ప్రచారంపై కేంద్రం స్పందించింది. యాప్‌పై నిషేధాన్ని ఎత్తివేసే ప్రణాళికలు లేవని ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఈ విషయంపై ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపారు. 2020లో భద్రతా కారణాల వల్ల టిక్‌టాక్‌తో పాటు పలు చైనీస్‌ యాప్‌లను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi