L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
టిక్టాక్ రీఎంట్రీపై కేంద్రం క్లారిటీ
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
టిక్టాక్ రీఎంట్రీపై కేంద్రం క్లారిటీ

భారత్లో టిక్టాక్ మళ్లీ ప్రారంభమవుతుందన్న ప్రచారంపై కేంద్రం స్పందించింది. యాప్పై నిషేధాన్ని ఎత్తివేసే ప్రణాళికలు లేవని ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఈ విషయంపై ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపారు. 2020లో భద్రతా కారణాల వల్ల టిక్టాక్తో పాటు పలు చైనీస్ యాప్లను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే.
ట్యాగ్లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

