Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఆర్థిక, వ్యక్తిగత కారణాలతో సీపీఐ నేత హత్య – ఐదుగురు అరెస్ట్‌

ఆర్థిక, వ్యక్తిగత కారణాలతో సీపీఐ నేత హత్య – ఐదుగురు అరెస్ట్‌

ఆర్థిక, వ్యక్తిగత కారణాలతో సీపీఐ నేత హత్య – ఐదుగురు అరెస్ట్‌

సీపీఐ నేత కేతావత్‌ చందునాయక్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధంపై అనుమానాలే కారణమని సౌత్‌ఈస్ట్‌ జోన్‌ డీసీపీ చైతన్యకుమార్‌ వెల్లడించారు. మలక్‌పేటలో వాకింగ్‌ చేసి వస్తుండగా రాజన్న అలియాస్‌ దొంతి రాజేశ్‌ తన అనుచరులతో కలిసి చందునాయక్‌పై గన్‌తో దాడి చేసి హత్య చేశాడు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేయగా, మరొకరు పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి పిస్టల్‌, రివాల్వర్‌లు స్వాధీనం చేసుకున్నారు. హత్యపై బాధిత కుటుంబం పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టింది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnana