R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ధోనీకే పరువు నష్టం కేసు.. కోర్టులో స్టేట్మెంట్ ఇవ్వనున్న మహీ
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ధోనీకే పరువు నష్టం కేసు.. కోర్టులో స్టేట్మెంట్ ఇవ్వనున్న మహీ

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన పరువు దెబ్బతీసినట్టు ఆరోపిస్తూ మీడియా సంస్థపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో తాజాగా మళ్లీ హైకోర్టులో విచారణ జరగనుంది.2013లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో కొన్ని మీడియా ఛానెల్స్లో ధోనీపై ఆరోపణలు వచ్చాయి. దీంతో తనపై తప్పుడు ప్రచారం చేశారంటూ ధోనీ 2014లో రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఇప్పుడు ఈ కేసులో ధోనీ వ్యక్తిగతంగా హాజరై స్టేట్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ట్యాగ్లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi