A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పైలట్లపై తప్పుడు కథనాలు రాయిటర్స్, వాల్స్ట్రీట్ జర్నల్కు నోటీసులు
A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పైలట్లపై తప్పుడు కథనాలు రాయిటర్స్, వాల్స్ట్రీట్ జర్నల్కు నోటీసులు

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తప్పుడు కథనాలు ప్రచురించారంటూ, రాయిటర్స్ మరియు వాల్ స్ట్రీట్ జర్నల్కు పైలట్ల సంఘం (FIP) లీగల్ నోటీసులు జారీ చేసింది. దర్యాప్తు పూర్తి కాకముందే పైలట్ల తప్పిదమే కారణమని కథనాలు రాయడాన్ని ఎఫ్ఐపీ తీవ్రంగా తప్పుబట్టింది. AAIB నివేదికను పొరపాటుగా అర్థం చేసుకుని విమాన ప్రమాదానికి పైలట్ల తప్పిదమే కారణమన్నట్టు ప్రచురించిన కథనాలకు బహిరంగ క్షమాపణ కోరింది. ప్రభుత్వం కూడా స్పందిస్తూ – ఇది ప్రాథమిక నివేదిక మాత్రమేనని, తుది అభిప్రాయం కోసం వేచి చూడాలని స్పష్టం చేసింది.
ట్యాగ్లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi