L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఉత్తర్ప్రదేశ్లో కుటుంబ హత్య ఘటన
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఉత్తర్ప్రదేశ్లో కుటుంబ హత్య ఘటన

హర్దోయ్ జిల్లాలో 24 ఏళ్ల మాన్వీ మిశ్రాను ఆమె తండ్రి ఇంట్లో కాల్చి హత్య చేసిన ఘటన వెలుగు చూశింది. మాన్వీ, తన కుటుంబానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకొని ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అవుతూ ఉండగా, దివ్యాంగుడు సోదరుడు అశుతోష్ మిశ్రా తల్లి సహకారంతో ఆమెను గన్తో కాల్చి చంపాడు. ప్రారంభంలో ఆత్మహత్యాయిగా చూపించేందుకు ప్రయత్నించినా, ఫోరెన్సిక్ పరిశీలనలో మాన్వీ కుడి చేతిలో పిస్టల్ ఉన్నప్పటికీ, తల ఎడమ వైపు బుల్లెట్ గాయాలు ఉండడం గుర్తించబడింది. సోదరుడు తన నేరాన్ని ఒప్పుకుని, తల్లి కూడా హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసులు వెల్లడించారు. పరువు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
ట్యాగ్లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news

