Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ

యాదగిరిగుట్ట: శ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా శనివారం ఉదయం గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించబడింది. వేలాది భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజల అనంతరం, భక్తులు కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. గర్భగుడిలో స్వామివారికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భరతనాట్యం ప్రదర్శన ఆకట్టుకుంది. భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు సాంస్కృతిక మానసిక ఆనందం అందించే ఉద్దేశంతో దేవస్థానం కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ట్యాగ్లు
Kranthi NewsKranthi News Telugukrtv kranthitelagnana