L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

"శ్రీశైలం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద.. 5 గేట్లు ఎత్తి నీటి విడుదల"

"శ్రీశైలం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద.. 5 గేట్లు ఎత్తి నీటి విడుదల"

"శ్రీశైలం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద.. 5 గేట్లు ఎత్తి నీటి విడుదల"

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ఐదు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం 881.80 అడుగులకు చేరింది. మొత్తం 1.33 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi