Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
విచారణకు గడువు కోరిన హీరో రానా
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
విచారణకు గడువు కోరిన హీరో రానా

బెట్టింగ్ యాప్ల కేసులో విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలంటూ సినీనటుడు రానా ఈడీకి వినతిని పంపారు. ఈడీ నుంచి నోటీసులు అందిన నేపథ్యంలో బుధవారం హాజరుకావాల్సిన రానా, తనకు ఇతర కార్యక్రమాలు ఉన్నందున కొంత సమయం కావాలని కోరారు. ఈ కేసులో మనీలాండరింగ్ అనుమానాలపై రానాతో పాటు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి తదితరులకు కూడా నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. రానా విచారణకు హాజరయ్యే కొత్త తేదీపై ఇంకా స్పష్టత లేదు.
ట్యాగ్లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelangana