R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

జీపీవో నియామక పత్రాల పంపిణీకి హైటెక్స్ వేదిక

జీపీవో నియామక పత్రాల పంపిణీకి హైటెక్స్ వేదిక

జీపీవో నియామక పత్రాల పంపిణీకి హైటెక్స్ వేదిక

సెప్టెంబర్ 5న జీపీవో (గ్రామ పాలనాధికారి) నియామక పత్రాల పంపిణీ జరగనుంది. మాదాపూర్ హైటెక్స్‌లో సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహా పలువురు మంత్రులు హాజరవుతారు.ఈ కార్యక్రమానికి జిల్లాల నుంచి వచ్చే దాదాపు 5 వేల మంది జీపీవోల రవాణా కోసం 120కి పైగా ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జీపీవోలు మధ్యాహ్నం 2 గంటలలోపు హైటెక్స్ చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్‌లు

LatestAgriTrendingKranthi Newskrtv newskrtv kranthi