K

krtv

రచయిత

1 నిమిషాలు చదవడానికి

‘పెద్ది’ మూవీ షూటింగ్ మైసూర్‌లో, సీఎం సిద్ధరామయ్యను కలిశారు

‘పెద్ది’ మూవీ షూటింగ్ మైసూర్‌లో, సీఎం సిద్ధరామయ్యను కలిశారు

 ‘పెద్ది’ మూవీ షూటింగ్ మైసూర్‌లో,  సీఎం సిద్ధరామయ్యను కలిశారు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ కర్ణాటక మైసూర్‌లో శరవేగంగా కొనసాగుతోంది. అల్లు కనకరత్నమ్మ మరణం నేపథ్యంలో శనివారం షూటింగ్ విరామం తీసుకున్న చరణ్, హైదరాబాద్‌లో తన అమ్మమ్మకు ఘన నివాళులు అర్పించి తిరిగి మైసూర్ వెళ్లాడు. తర్వాత కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో సమావేశమై మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ దర్శకత్వంలో టైటిల్ సాంగ్ షూట్ జరుగుతోంది, 1000 మందికి పైగా డాన్సర్లు పాల్గొంటున్నారు. రామ్ చరణ్ స్పెషల్ లుక్‌లో, జాన్వీ కపూర్ జోడీగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ కీలక పాత్రల్లో కనిపిస్తారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi