R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మైక్రోసాఫ్ట్ ఆఫీసులో ఇండియన్ టెక్కీ మిస్టీరియస్ డెత్
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మైక్రోసాఫ్ట్ ఆఫీసులో ఇండియన్ టెక్కీ మిస్టీరియస్ డెత్

అమెరికాలోని సిలికాన్ వ్యాలీ మైక్రోసాఫ్ట్ ఆఫీసులో 35 ఏళ్ల భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రతీక్ పాండే మృతదేహం కనుగొనబడింది. ఆగస్టు 19న సాధారణంగా ఆఫీసుకు వెళ్లిన ఆయన, మరుసటి రోజు ఉదయం తన సీటులోనే చనిపోయిన స్థితిలో కనిపించారు.మరణానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదని శాంటా క్లారా కౌంటీ అధికారులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని పోలీసులు తెలిపారు.మధ్యప్రదేశ్కు చెందిన ప్రతీక్, 2020లో మైక్రోసాఫ్ట్లో చేరారు. అంతకుముందు వాల్మార్ట్, ఆపిల్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం డేటా అనాలసిస్ ఫాబ్రిక్ ప్రాజెక్ట్పై పనిచేస్తున్నారని సమాచారం.
ట్యాగ్లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi