R

ramya

రచయిత

1 నిమిషాలు చదవడానికి

పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ ఐఎస్‌ఐ ఎల్‌ఈటీ కుట్ర

పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ ఐఎస్‌ఐ ఎల్‌ఈటీ కుట్ర

పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ ఐఎస్‌ఐ  ఎల్‌ఈటీ కుట్ర

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ, ఉగ్రసంస్థ లష్కరే తోయిబా (LET) జవాబుదారులని తాజా నివేదికలు వెల్లడించాయి. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. సాజిద్ జుట్, మాజీ కమాండో సులేమాన్ నేతృత్వంలో ఈ దాడి జరిగింది. కాశ్మీరీ ఉగ్రవాదులు కాకుండా, విదేశీ (పాక్) ఉగ్రవాదులే ఇందులో పాల్గొన్నారు. పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ వంటి స్థానికులు సహకారంతో ఆశ్రయం, ఆహారం అందించినట్టు భావిస్తున్నారు. ఈ దాడిపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi