R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రైలు నుంచి దూకిన ప్రయాణికులు.. కారణం పొగలు!
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రైలు నుంచి దూకిన ప్రయాణికులు.. కారణం పొగలు!

హసన్-షోలాపూర్ ఎక్స్ప్రెస్ రైలు మరత్తూర్ స్టేషన్ సమీపంలో ఆగిపోయింది. రైలు నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికుల్లో భయాందోళన ఏర్పడింది. ప్రమాదం జరిగేంత వరకు ఆలోచించకుండా కొంతమంది వెంటనే రైలు నుంచి దూకి బయటకు పరుగులు తీశారు. అయితే ఇది బ్రేక్ బైండింగ్ సాంకేతిక లోపమేనని రైల్వే సిబ్బంది నిర్ధారించారు. లోపం సరిచేసిన తర్వాత రైలు సాధారణంగా ప్రయాణం కొనసాగించింది. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ట్యాగ్లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi