L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

వరదలో నష్టపోయిన రైతులకు పంజాబ్‌ ప్రభుత్వ పరిహారం

వరదలో నష్టపోయిన రైతులకు పంజాబ్‌ ప్రభుత్వ పరిహారం

వరదలో నష్టపోయిన రైతులకు పంజాబ్‌ ప్రభుత్వ పరిహారం

పంజాబ్‌లో కురిసిన భారీ వర్షాలతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఎకరా పంట నష్టానికి రూ.20 వేల పరిహారం అందించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi