K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆసరా పింఛన్ల పెంపుపై రేవంత్ ప్రభుత్వం పై మందకృష్ణమాదిగ క్షోభ
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆసరా పింఛన్ల పెంపుపై రేవంత్ ప్రభుత్వం పై మందకృష్ణమాదిగ క్షోభ

ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఖమ్మం జిల్లాలో పెన్షన్దారుల సమావేశంలో రేవంత్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని 65 లక్షల ఆసరా పింఛన్ లబ్ధిదారుల కోసం వాగ్దానించిన పెన్షన్లను ఇప్పటివరకు పెంచకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సెప్టెంబర్ 9న హైదరాబాద్లో లక్షలాది పింఛన్దారులతో ‘సింహగర్జన’ సభ నిర్వహిస్తామని, జూలై 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సన్నాహక సమావేశాలు జరుగుతున్నట్లు తెలిపారు.
ట్యాగ్లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

