L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జీతం రూ.15వేలు.. కానీ రూ.30 కోట్ల ఆస్తులు!
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జీతం రూ.15వేలు.. కానీ రూ.30 కోట్ల ఆస్తులు!

కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో అవినీతి కలకలం రేపుతోంది. KRIDL సంస్థలో గుమస్తాగా పనిచేసిన కలకప్ప నిడగుండి అనే మాజీ ఉద్యోగి నెల జీతం రూ.15వేలు మాత్రమే అయినా, అతడి వద్ద రూ.30 కోట్లకు పైగా ఆస్తులు బయటపడ్డాయి. లోకాయుక్త అధికారులు ఇంటిపై సోదాలు జరిపి 24 ఇళ్లు, 40 ఎకరాల భూమి, భారీగా బంగారం, వెండి, కార్లు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్రాలు, బిల్లుల ద్వారా రూ.72 కోట్ల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.
ట్యాగ్లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news