R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎస్ఎఫ్ఐ ఆందోళన
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎస్ఎఫ్ఐ ఆందోళన

రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ నేతలు మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఆందోళన చేపట్టారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.ర్యాలీగా వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. గేట్ల ముందు బైఠాయించడంతో కార్యకర్తలను అరెస్ట్ చేశారు.ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ, ఆరేళ్లుగా పెండింగ్లో ఉన్న ₹8,158 కోట్లు వెంటనే విడుదల చేయాలని, అలాగే కేజీబీవీలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో మెస్ ఖర్చులు, యూనిఫార్ములు, పాఠ్యపుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు.
ట్యాగ్లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

