R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

సోమశిలలో స్పీడ్ బోట్ సేవలు ప్రారంభం

సోమశిలలో స్పీడ్ బోట్ సేవలు ప్రారంభం

సోమశిలలో స్పీడ్ బోట్ సేవలు ప్రారంభం

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిలలో పర్యాటక అభివృద్ధి చర్యల భాగంగా స్పీడ్ బోట్ సేవలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం టూరిజం అధికారి కల్వరాల నరసింహ ఈ సేవలను ప్రారంభించారు. టూరిజం కార్పొరేషన్ నిధులతో 6 సీట్ల స్పీడ్ బోట్లు అందుబాటులోకి వచ్చాయి.అదే విధంగా సోమశిల నుంచి శ్రీశైలం వరకు క్రూయిజ్ లాంచ్ సేవలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఈ ప్రయాణానికి టికెట్లు తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు, టూరిజం శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi