R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
షుగర్ స్టాక్స్ దూసుకుపోతున్నాయి
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
షుగర్ స్టాక్స్ దూసుకుపోతున్నాయి

దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్న వేళ, సెప్టెంబర్ 2న షుగర్ స్టాక్స్ భారీ ర్యాలీని నమోదు చేశాయి. కారణం – కేంద్ర ప్రభుత్వం చెరుకు రసం, షుగర్ సిరప్, మోలాసిస్ నుంచి ఇథనాల్ తయారిపై ఉన్న పరిమితులను ఎత్తివేయడం. నవంబర్ 1 నుంచి కొత్త ఇథనాల్ ఉత్పత్తి సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకమైంది.దీంతో బలరాంపూర్ చిని, శ్రీ రేణుకా షుగర్స్, బజాజ్ హిందుస్థాన్, ఉత్తమ్ షుగర్స్, దంపూర్ షుగర్స్, గోదావరి బయోరిఫైనరీస్ తదితర కంపెనీల షేర్లు గణనీయంగా ఎగిశాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఈ స్టాక్స్పై దృష్టి పెట్టారు.ప్రభుత్వం 20% ఇథనాల్ మిశ్రమంతో పెట్రోల్ విక్రయాలను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ట్యాగ్లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

