L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రాష్ట్రంలో దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రాష్ట్రంలో దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ప్రకటించారు. పాఠశాలలు అక్టోబర్ 4న తిరిగి ప్రారంభమవుతాయి. జూనియర్ కాలేజీలకు మాత్రం సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 25 వరకు సెలవులు ఉండగా, అక్టోబర్ 26న తిరిగి ప్రారంభమవుతాయని విద్యాశాఖ ప్రకటించింది.
ట్యాగ్లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnana

