Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కోడిని కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

కోడిని కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

కోడిని కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని గొల్లగూడెంలో చిన్న వివాదం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. స్థానికురాలు గంగమ్మ తన కోడి గింజలు తింటుందని రాకేష్ అనే వ్యక్తి కోడిని కర్రతో కొట్టి, కాళ్లు విరగగొట్టాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరు పక్షాల మధ్య సయోధ్యకు ప్రయత్నించినా, గంగమ్మ మాత్రం రాకేష్‌పై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలంటూ పట్టుబడింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv kranthitelagnana