L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

నిజామాబాద్‌లో జంట హత్యలు.. ఘర్షణతో ఇద్దరి మృతి

నిజామాబాద్‌లో జంట హత్యలు.. ఘర్షణతో ఇద్దరి మృతి

నిజామాబాద్‌లో జంట హత్యలు.. ఘర్షణతో ఇద్దరి మృతి

నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం ధర్మోరా గ్రామంలో జంట హత్యలు సంచలనం సృష్టించాయి. గౌతమ్‌నగర్‌కు చెందిన జిలకర ప్రసాద్‌ స్నేహితుడితో కలిసి ఓ మహిళ ఇంటికి వెళ్లగా అక్కడ ఘర్షణ జరిగింది. తగవులు తీవ్రరూపం దాల్చి ఇద్దరూ దాడిలో మృతి చెందారు. మృతుడు ప్రసాద్‌పై పలు చోరీ కేసులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన వెనుక వివాహేతర సంబంధమా లేదా ఇతర కారణాలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news