R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హైదరాబాద్ పర్యటన రద్దు చేసుకున్న అమిత్ షా
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హైదరాబాద్ పర్యటన రద్దు చేసుకున్న అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా, ఉపరాష్ట్రపతి ఎన్నికలు మరియు ఎంపీల సమావేశాల కారణంగా షెడ్యూల్ మార్చుకున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మొదట ఎంజే మార్కెట్లో జరిగే ర్యాలీలో హాజరుకావాలని ప్రణాళిక ఉండగా, భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే తాజా నిర్ణయంతో అమిత్ షా పర్యటన నిలిపివేయబడింది.
ట్యాగ్లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

