R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

సింగరేణి కార్మికులపై కుట్ర ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

సింగరేణి కార్మికులపై కుట్ర ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

సింగరేణి కార్మికులపై కుట్ర  ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత సింగరేణి బొగ్గు గని కార్మికులకు బహిరంగ లేఖ రాశారు. టీవీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆమె, ఈ ఎన్నిక చట్టవిరుద్ధంగా పార్టీ కార్యాలయంలో జరిగిందని ఆరోపించారు. రాజకీయ కారణాలతోనే తనపై కుట్రలు పన్నుతున్నారని, అమెరికాలో ఉన్న సమయంలోనే ఈ ఎన్నిక నిర్వహించారని కవిత పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi