Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

చర్లలో మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలతో కలకలం

చర్లలో మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలతో కలకలం

చర్లలో మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలతో కలకలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టులు సోమవారం కరపత్రాలు, బ్యానర్లు పెట్టి సంచలనం సృష్టించారు. ఆర్ కొత్తగూడెం ప్రధాన రహదారితో పాటు దానవాయిపేట ప్రాంతాల్లో ఇవి కనిపించాయి. ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలను నిర్వహించాలని వాటిలో పేర్కొన్నారు. అలాగే ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా కూడా కరపత్రాల్లో వ్యాఖ్యలు చేయడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు పరిస్థితిని సమీక్షించి, కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnana