Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వైఎస్ జగన్ పర్యటనపై ఎస్పీ కఠిన హెచ్చరిక
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వైఎస్ జగన్ పర్యటనపై ఎస్పీ కఠిన హెచ్చరిక

చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో జూలై 9న జరిగే వైఎస్ జగన్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కఠిన నిబంధనలు విధించారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు స్పష్టం చేస్తూ, హెలిపాడ్ వద్ద కేవలం 30 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. మామిడికాయల మార్కెట్ యార్డులో 500 మంది రైతులు మాత్రమే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా చెప్పారు. గతంలో జగన్ పర్యటనల సందర్భంగా చోటుచేసుకున్న అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో ఈసారి కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయని అన్నారు. అనుమతులు లేని వారు ప్రదేశానికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ట్యాగ్లు
Kranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi