R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జిల్లాలో వర్షాల జోరు – పంటలకు ఉత్సాహం
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జిల్లాలో వర్షాల జోరు – పంటలకు ఉత్సాహం

ఇటీవలి వర్షాలతో జిల్లాలో పంటల సాగు ఊపందుకుంది. మొత్తం 3.50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టగా, ఇప్పటివరకు 92% మేరకు సాగు పూర్తయింది. వరి, పత్తి ప్రధాన పంటలుగా సాగులో ముందంజలో ఉన్నాయి. చెక్డ్యామ్లు, ఆనకట్టలు నిండిపోవడంతో నీటి నిల్వలు పెరిగాయి. 21 మండలాల్లో 16 మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదై, రైతుల్లో కొత్త ఆశలు రేపుతోంది.
ట్యాగ్లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi