R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
యూరియా కొరత పై తొర్రూరు రైతుల ఆందోళన
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
యూరియా కొరత పై తొర్రూరు రైతుల ఆందోళన

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో యూరియా కొరత రైతుల ఆవేదనకు దారి తీసింది. బుధవారం తెల్లవారుజామున రైతులు పిఎసిఎస్ కార్యాలయం ఎదుట బారులు తీర్చారు. ఆధార్ జిరాక్స్ పత్రాలు లభించకపోవడంతో రైతులు చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ను విమర్శించారు. రెండు ఎకరాలకు కేవలం ఒకే బస్తా యూరియా కేటాయించడంతో ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బిఆర్ఎస్ నేతలు సంఘీభావంగా చర్చలు జరిపారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు, పిఎసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
ట్యాగ్లు
Kranthi Newskrtv newskrtv kranthipawankalyan